- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023

X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు జిల్లాల్లోనూ వైరస్ వ్యాప్తి తీవ్రంగా పెరుగుతోంది. కరోనా బారిన పడిన వారు అటు ఆస్పత్రుల్లో బెడ్లు లేక ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా కరోనా మహమ్మారి ఒకే ఇంట్లో ఇద్దరిని చిదిమేసింది.
అన్నదమ్ములిద్దరికీ కరోనా పాజిటివ్ రాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఒకే రోజులో అన్నదమ్ములు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం అచ్చంపల్లి గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. విషయం తెలియడంతో బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించగా, గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Next Story