- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
అయోధ్య రామమందిరం నిర్మాణ భూమి పూజకు ఇంకా రెండు రోజుల సమయమే మిగిలింది. ఇప్పటికే అయోధ్య నగరాన్ని రామజన్మభూమి ట్రస్ట్ నిర్వాహకులు సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఆగష్టు 5న నిర్వహించే భూమి పూజకు ప్రధాని మోడీతో పాటు, 170మంది ప్రముఖులు హాజరుకానున్నారు.దీంతో అక్కడ ఏర్పాట్లు శరవేరంగా జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమానికి యూపీ ప్రభుత్వం 3500 పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేస్తోంది. శ్రీరంగం నుంచి బంగారు ఇటుక, తెలంగాణ నుంచి వెండి ఇటుకలు తరలివెళుతున్నాయి. అయితే, వేదికపై మోడీతో సహా ఐదుగురికి మాత్రమే చోటుకల్పిస్తున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా భూమి పూజ జరిగే సమయంలో అమెరికాలోని హిందూ ఆలయాల్లో వర్చువల్ సామూహిక పూజలు జరుగుతాయని సమాచారం.
Next Story