- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : రైతు వ్యతిరేక ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. 19 నెలల పాలనలో సీఎం జగన్ ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల వినాశానికి జారీ చేసిన జీవోలను వెంటనే రద్దు చేయాలని.. విపత్తులతో నష్టపోయిన రైతులకు పరిహారం ఎందుకు చెల్లించడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. చివరకు పండుగ పూట రైతులను పస్తులుండేలా చేశారని విమర్శించారు.
Next Story