- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్:
చిన జీయర్ స్వామిని ఏపీ సీఎం జగన్ ఫోన్లో పరామర్శించారు. శనివారం చినజీయర్ స్వామి తల్లి మంగతాయారు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో చినజీయర్ స్వామి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా చిన జీయర్ స్వామికి సీఎం జగన్ ఫోన్ చేశారు. ఆయన తల్లి మృతి పట్ల సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Next Story