- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రాపర్టీ ట్యాక్స్ పేయర్స్కు శుభవార్త తెలిపింది. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేందుకు మరోసారి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం జీహెచ్ఎంసీ, పట్టణాల్లోని ట్యాక్స్ పేయర్స్ కోసం ఓటీఎస్ స్కీమ్ను అందుబాటులోకి తెచ్చింది. 2019-20 ఆస్తి పన్ను మొత్తాన్ని 10 శాతం వడ్డీతో చెల్లిస్తే.. 90 శాతం వడ్డీ మాఫీ చేస్తామని ఉత్తర్వుల్లో వెల్లడించింది.
Next Story