- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గ్రామ సచివాలయాల్లో సర్టిఫికెట్ల జారీ నిలిపివేత..కారణం ఇదే?
by Disha Web Desk 18 |
X
దిశ ప్రతినిధి,విజయవాడ: ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఏపీలో ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించాలంటూ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సర్టిఫికెట్ల పై సీఎం జగన్ ఫోటో ఉండడంతో ఈ నిర్ణయం ఈసీ ఆదేశాల మేరకు గ్రామ వార్డు సచివాలయాలు మీసేవ కేంద్రాలలో వివిధ సర్టిఫికెట్ల జారిని నిలిపివేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.పలు ధ్రువపత్రాల పై సీఎం జగన్ ఫోటో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.సీఎం ఫోటో లేని కొత్త స్టేషనరీ వచ్చేవరకు ఎలాంటి సర్టిఫికెట్లు జారీ చేయవద్దని స్పష్టం చేశారు.ఎన్నికల కోడ్ కారణంగా కలెక్టర్లతో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమం కూడా రద్దయింది.
Read More..
Next Story