- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గిరిజనులతో కలిసి అదిరిపోయే స్టెప్పులేసిన మంత్రి పొన్నం
by Disha Web Desk 9 |
X
దిశ, వెబ్డెస్క్: కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ హూస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం బంజారా మహిళలతో కలిసి బంజారా నృత్యం చేశారు. ఈ సన్నివేశాన్ని తిలకించిన ప్రజలు ఉత్సాహాన్ని కనబరిచారు. ఈ ప్రచారంలో పలువురు ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. అంతకుముందు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్తో కలిసి పొన్నం ఓ హోటల్ లో టిఫిన్ చేస్తూ కార్యకర్తలతో ముచ్చటించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Next Story