- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సీఎం జగన్ పై జనసేన పార్టీ ఇంట్రెస్టీంగ్ మీమ్
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో ఎన్నికల వేళ అధికార ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలు సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేస్తొన్న మీమ్స్ వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపధ్యంలోనే జనసేన పార్టీ సీఎం జగన్ పై ఒక మీమ్ ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఈ మీమ్ లో జగన్ కు ఫాన్, ఏసీ పెట్టుకొని కూర్చున్నా చెమటలు పడుతున్నట్లుగా క్రియేట్ చేశారు. అందులో ఏమిటోనయ్యా, ఇంకా ఎండలు ముదరనే లేదు సారుకు ఒకటే ముచ్చమటలు పడుతున్నాయి!?? అని జగన్ కార్యాలయంలోని అధికారులు మాట్లడుకుంటున్నట్లుగా ఉంది. అంతేగాక, ఈ పోస్టుకు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జనసేన- టీడీపీ కలయిక, భారీ విజయం తథ్యం - సర్వేలు అనే కోటేషన్ కూడా రాశారు. దీంతో ఈ పోస్టును జనసేన, టీడీపీ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఈ పోస్టు కింద.. వైసీపీ నాయకుల అందరి పరిస్థితి ఇలాగే ఉంది, బై బై జగన్ అంటూ పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.
"వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జనసేన-టీడీపీ కలయిక, భారీ విజయం తథ్యం"- సర్వేలు#HelloAP_BybyeYCP #HelloAP_VoteForJanaSenaTDP pic.twitter.com/wqg06gnrK4
— JanaSena Party (@JanaSenaParty) February 27, 2024