- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Police: విజయవాడలో ముమ్మర తనిఖీలు.. అదే లక్ష్యమా..?
విజయవాడ శివారులోని జక్కంపూడి JNURM కాలనీలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

X
Big Breaking: విజయవాడ శివారులోని జక్కంపూడి JNURM కాలనీలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గతంలో నేరాలకు పాల్పడిన నేరస్తులను గుర్తించేందుకు ఏసీపీ మురళీకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో JNURM కాలనీలో సోదాలు జరిపారు. పాత నేరస్తులను గుర్తించేందుకు పోలీసులు 6 బృందాలుగా ఏర్పడ్డారు. 6 బృందాల పోలీసులు కాలనీలోని ఐదు బ్లాకుల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు.
2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విదుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పాత నేరస్తులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
Read More..
Next Story






