- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
Police: విజయవాడలో ముమ్మర తనిఖీలు.. అదే లక్ష్యమా..?
by Indraja |
![Police: విజయవాడలో ముమ్మర తనిఖీలు.. అదే లక్ష్యమా..? Police: విజయవాడలో ముమ్మర తనిఖీలు.. అదే లక్ష్యమా..?](https://www.dishadaily.com/h-upload/2024/05/24/337387-untitled-525.webp)
X
Big Breaking: విజయవాడ శివారులోని జక్కంపూడి JNURM కాలనీలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గతంలో నేరాలకు పాల్పడిన నేరస్తులను గుర్తించేందుకు ఏసీపీ మురళీకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో JNURM కాలనీలో సోదాలు జరిపారు. పాత నేరస్తులను గుర్తించేందుకు పోలీసులు 6 బృందాలుగా ఏర్పడ్డారు. 6 బృందాల పోలీసులు కాలనీలోని ఐదు బ్లాకుల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు.
2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విదుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పాత నేరస్తులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
Read More..
Next Story