- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > BREAKING: తిరుమల వెళ్తున్న భక్తులకు బిగ్ అలర్ట్.. అలిపిరి మెట్ల మార్గంలో ఎలుగుబంటి సంచారం
BREAKING: తిరుమల వెళ్తున్న భక్తులకు బిగ్ అలర్ట్.. అలిపిరి మెట్ల మార్గంలో ఎలుగుబంటి సంచారం
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. అలిపిరి మెట్ల మార్గంలో ఎలుగుబంటి సంచరిస్తున్నదని తెలిపారు. ఇప్పటికే ట్రాప్ కెమెరాల ద్వారా ఎలుగుబంటి తిరుగుతున్నట్లుగా గుర్తించారు. దీంతో భక్తుల రక్షల కల్పించేందుకు టీడీపీ తక్షణ చర్యలు చేపట్టింది. ఎలుగుబంటి సంచరిస్తున్న ప్రాంతంలో గస్తిని పెంచింది. ఒంటరిగా మెట్ల దారిలో రావొద్దని, గ్రూపులుగా మాత్రమే రావాలంటూ టీటీడీ అధికారులు సూచించారు.
Next Story