వాలంటీర్‌పై వైసీపీ నేత దాడి

దిశ, అమరావతి బ్యూరో: కడప జిల్లా పులివెందులలో గ్రామ వాలంటీర్‌పై వైసీపీ నేత దాడి చేశాడు. తాను చెప్పినట్టు పనిచేయడం లేదని వాలంటీర్‌ గౌతమిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు గౌతమి పోలీస్ ‌స్టేషన్‌ను ఆశ్రయించారు. తనపై దాడి చేసిన వైసీపీ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Update: 2020-07-01 22:13 GMT

దిశ, అమరావతి బ్యూరో: కడప జిల్లా పులివెందులలో గ్రామ వాలంటీర్‌పై వైసీపీ నేత దాడి చేశాడు. తాను చెప్పినట్టు పనిచేయడం లేదని వాలంటీర్‌ గౌతమిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు గౌతమి పోలీస్ ‌స్టేషన్‌ను ఆశ్రయించారు. తనపై దాడి చేసిన వైసీపీ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News