యువతిని పొడిచి చంపిన యువకుడు

దిశ, వెబ్‌డెస్క్ : విశాఖపట్నంలోని గాజువాకలో దారుణం చోటుచేసుకుంది. శ్రీనగర్ సుందరయ్య కాలనీలోని సాయిబాబా గుడి వద్ద యువతిపై అఖిల్ అనే యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతి ఆలయం వద్ద ఉండగా అక్కడికి వెళ్లిన యువకుడు ఆమెతో కాసేపు మాట్లాడిన అనంతరం ఒక్కసారి కత్తితో దాడికి పాల్పడ్డాడు. పోలీసులను ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. అయితే ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలంలోనే అఖిల్ పోలీసులు అదుపులోకి […]

Update: 2020-10-31 11:54 GMT

దిశ, వెబ్‌డెస్క్ : విశాఖపట్నంలోని గాజువాకలో దారుణం చోటుచేసుకుంది. శ్రీనగర్ సుందరయ్య కాలనీలోని సాయిబాబా గుడి వద్ద యువతిపై అఖిల్ అనే యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతి ఆలయం వద్ద ఉండగా అక్కడికి వెళ్లిన యువకుడు ఆమెతో కాసేపు మాట్లాడిన అనంతరం ఒక్కసారి కత్తితో దాడికి పాల్పడ్డాడు. పోలీసులను ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. అయితే ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలంలోనే అఖిల్ పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. నిందితుడితోపాటు ఉన్న మరో యువకుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags:    

Similar News