భైంసా పట్టణంలో స్వచ్ఛంద లాక్ డౌన్

దిశ, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో శుక్రవారం నుంచి పట్టణంలోని వస్త్ర వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించడానికి వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14 నుంచి 23 వరకు పట్టణంలో అన్ని వస్త్ర వ్యాపార సముదాయాలు బంద్ చేయాలని తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

Update: 2020-08-13 09:57 GMT

దిశ, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో శుక్రవారం నుంచి పట్టణంలోని వస్త్ర వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించడానికి వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14 నుంచి 23 వరకు పట్టణంలో అన్ని వస్త్ర వ్యాపార సముదాయాలు బంద్ చేయాలని తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

Tags:    

Similar News