దర్శన టికెట్లపై టీటీడీ కీలక నిర్ణయం

దిశ, వెబ్‌డెస్క్: కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోరిక మేరకు, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న టీటీడీ దర్శన టికెట్ల కాలపరిమితిని పెంచింది. శ్రీవాణి ట్రస్టు దర్శనం టికెట్లపై ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి రూ. 10 వేలు చెల్లించి టికెట్లు తీసుకున్న భక్తుల దర్శన కాలం 6 నెలల పరిమితి ఉండగా.. దానిని ఏడాదికి పెంచుతూ ప్రకటన విడుదల చేసింది.

Update: 2020-07-30 09:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోరిక మేరకు, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న టీటీడీ దర్శన టికెట్ల కాలపరిమితిని పెంచింది. శ్రీవాణి ట్రస్టు దర్శనం టికెట్లపై ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి రూ. 10 వేలు చెల్లించి టికెట్లు తీసుకున్న భక్తుల దర్శన కాలం 6 నెలల పరిమితి ఉండగా.. దానిని ఏడాదికి పెంచుతూ ప్రకటన విడుదల చేసింది.

Tags:    

Similar News