కల్నల్ సంతోష్‌బాబుకు ఘన నివాళి

దిశ, సిద్దిపేట: భారత్, చైనా సరిహద్దు ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబుకు సిద్దిపేట తంజైముల్ మసీద్ తరపున నివాళులర్పించారు. ఈ సందర్భంగా తంజైముల్ మసీద్ సదర్ గౌస్ మొహినుద్దీన్ మాట్లాడుతూ కల్నల్ సంతోష్ బాబు మరణం తమ అందరి హృదయాలను కలచివేసిందన్నారు. కార్యక్రమంలో ఆఫీస్ అబ్దుల్ సమి, అలీ మోదిన్ సజ్జు, అబ్దుల్ ఖుద్దూస్, కౌన్సిలర్ వజీర్, ఫయాజ్, ఇసూఫ్ పాల్గొన్నారు.

Update: 2020-06-21 04:22 GMT

దిశ, సిద్దిపేట: భారత్, చైనా సరిహద్దు ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబుకు సిద్దిపేట తంజైముల్ మసీద్ తరపున నివాళులర్పించారు. ఈ సందర్భంగా తంజైముల్ మసీద్ సదర్ గౌస్ మొహినుద్దీన్ మాట్లాడుతూ కల్నల్ సంతోష్ బాబు మరణం తమ అందరి హృదయాలను కలచివేసిందన్నారు. కార్యక్రమంలో ఆఫీస్ అబ్దుల్ సమి, అలీ మోదిన్ సజ్జు, అబ్దుల్ ఖుద్దూస్, కౌన్సిలర్ వజీర్, ఫయాజ్, ఇసూఫ్ పాల్గొన్నారు.

Tags:    

Similar News