Rafale jets : మూడు రఫేల్ యుద్ధవిమానాలు నేడు భారత్‌కు చేరుకున్నాయి.

ఫ్రాన్స్‌లో ప్రయాణం ప్రారంభించిన ఈ మూడు రఫేల్ యుద్ధవిమానాలు ఎక్కడా ఆగకుండా నేరుగా భారత్‌కు చేరుకున్నాయని భారత వాయుసేన తాజాగా ప్రకటించింది. మార్గమధ్యంలో ఇంధనం నింపాల్సి వచ్చిందని, యూఏఈ వాయుసేన సహకారంతో విమానం గాల్లో ఉండగానే రీఫ్యూలింగ్ జరిగిందని తెలిపింది.

Update: 2021-07-21 10:43 GMT

ఫ్రాన్స్‌లో ప్రయాణం ప్రారంభించిన ఈ మూడు రఫేల్ యుద్ధవిమానాలు ఎక్కడా ఆగకుండా నేరుగా భారత్‌కు చేరుకున్నాయని భారత వాయుసేన తాజాగా ప్రకటించింది. మార్గమధ్యంలో ఇంధనం నింపాల్సి వచ్చిందని, యూఏఈ వాయుసేన సహకారంతో విమానం గాల్లో ఉండగానే రీఫ్యూలింగ్ జరిగిందని తెలిపింది.

Similar News