తిరుపతి ఉపఎన్నిక తొలిరౌండ్ లో వైసీపీదే హవా

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ఫలితాల పై అందరిలో ఉత్కంఠ నెలకొంది. హోరాహోరిగా సాగిన ఈ ఉపఎన్నిక ఫలితాలలో  తొలిరౌండ్ ముగిసేసరికి  వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 2000 ఓట్లతో అధిక్యంలో కొనసాగుతున్నాడు. ఇక టీడీపీ అభ్యర్తి పనభాక లక్ష్మి 500 ఓట్లు రావడంతో కౌంటింగ్ నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం వైసీపీ అభ్యర్తి గురుమూర్తి 2,500 ఓట్లతో అధిక్యంలో ఉన్నాడు

Update: 2021-05-01 22:37 GMT

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ఫలితాల పై అందరిలో ఉత్కంఠ నెలకొంది. హోరాహోరిగా సాగిన ఈ ఉపఎన్నిక ఫలితాలలో తొలిరౌండ్ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 2000 ఓట్లతో అధిక్యంలో కొనసాగుతున్నాడు. ఇక టీడీపీ అభ్యర్తి పనభాక లక్ష్మి 500 ఓట్లు రావడంతో కౌంటింగ్ నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం వైసీపీ అభ్యర్తి గురుమూర్తి 2,500 ఓట్లతో అధిక్యంలో ఉన్నాడు

Tags:    

Similar News