బ్రేకింగ్: ఏపీలో మరో అమృత-ప్రణయ్ ఘటన

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని అనంతపురం జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది.

Update: 2022-03-22 11:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని అనంతపురం జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. దేశాన్ని కుదిపేసిన తెలంగాణలోని మిర్యాలగూడ ప్రణయ్‌ పరువు హత్య లాంటి ఘటన అనంతపురంలో కలకలం రేపింది. తమ కూతురుని ప్రేమ వివాహం చేసుకున్నాడని అల్లుడుని యువతి బంధువులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన వజ్రకరూర్ మండలం వెంకటంపల్లిలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News