నేటి నుంచి ఈదమ్మ జాతర ఉత్సవాలు

దిశ, కోడేర్ : మండల పరిధిలోని నర్సాయిపల్లి గ్రామంలో నేటి నుంచి ఈదమ్మ జాతర ఉత్సవాలు.. Latest Telugu News..

Update: 2022-03-15 07:32 GMT

దిశ, కోడేర్ : మండల పరిధిలోని నర్సాయిపల్లి గ్రామంలో నేటి నుంచి ఈదమ్మ జాతర ఉత్సవాలు మూడు రోజులు జరగనున్నాయి. గ్రామ దేవతగా కొలిచే ఈదమ్మ జాతర సందర్భంగా గ్రామంలో ఉండే ప్రజలు అందరూ ఈదమ్మ తల్లికి మొదటి రోజు బోనాలు సమర్పిస్తారు. రెండవ రోజు షిండే ఉత్సవం నిర్వహిస్తారు. మూడవ రోజు సిద్దుల ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఈదమ్మ గుడిని ఆలయ నిర్వహకులు ముస్తాబు చేస్తున్నారు.

Tags:    

Similar News