పంజాబ్‌లో దూసుకుపోతున్న ఆప్

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 'ఆమ్ ఆద్మీ పార్టీ' దూసుకుపోతోంది. ఎన్నికలు జరిగిన 117 స్థానాల్లో.. Latest Telugu News..

Update: 2022-03-10 04:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 'ఆమ్ ఆద్మీ పార్టీ' దూసుకుపోతోంది. ఎన్నికలు జరిగిన 117 స్థానాల్లో ఇప్పటికే ఆప్ 70 స్థానాల్లో ముందంజలో ఉంది. మ్యాజిక్ ఫిగర్‌ 59ని దాటి 70 స్థానాలతో ఆప్ ముందంజలో ఉంది. ఆ తర్వాత 25 స్థానాలతో కాంగ్రస్ ఉండగా బీజేపీ మాత్రం కేవలం 2 స్థానాల్లో మాత్రం గెలిచింది. పంజాబ్‌లో 117 స్థానాల్లో ఇప్పటికే 107 స్థానాల్లో దాదాపు గెలుపోటములు తేలిపోయాయి. మరి మిగతా 10 స్థానాల్లో ఎవరికి ఎన్ని వస్తాయో చూడాలి.

Tags:    

Similar News