తనిఖీల్లో రూ. 15 లక్షలు స్వాధీనం
రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు సోమవారం రైటర్ సేఫ్ గార్డ్
దిశ,రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు సోమవారం రైటర్ సేఫ్ గార్డ్ వాహనం(ఎంపీ 09 జిహెచ్ 6293) లో తరలిస్తున్నరూ. 15, 49,848 నగదు పట్టుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నేపథ్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించి పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 140 వద్ద నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.