బ్రేకింగ్ న్యూస్.. ఈ నెల 19న PM Narendra Modi తెలంగాణ పర్యటన

తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటన ఖరారైంది. ఈ నెల 19న ఆయన తెలంగాణలో పలు అభి‌వ‌‌ృద్ది పనులను ప్రారంభించనున్నారు.

Update: 2023-01-09 06:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటన ఖరారైంది. ఈ నెల 19న ఆయన తెలంగాణలో పలు అభి‌వ‌‌ృద్ది పనులను ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే.. సికింద్రాబాద్ నుంచి వందేభారత్ రైలును మోడీ ప్రారంభించనున్నారు. దీంతో పాటే కాజీపేట్ వర్క్‌షాప్ కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

Also Read...

తెలంగాణకు Supreme Court నోటీసులు

Tags:    

Similar News