వైద్యారోగ్యశాఖలో ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన మెడికల్ బోర్డు
వైద్యారోగ్యశాఖలో మరో 1147 మంది డాక్టర్లను నియమించనున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యారోగ్యశాఖలో మరో 1147 మంది డాక్టర్లను నియమించనున్నారు. ప్రభుత్వ మెడికల్కాలేజీల్లో అసిస్టెంట్ప్రొఫెసర్లను తీసుకోనున్నారు. ఈ మేరకు మెడికల్ హెల్త్ సర్వీసెస్రిక్రూట్ మెంట్బోర్డు మంగవారం ఓ ప్రకటనను రిలీజ్చేసింది. ఈనెల 20 నుంచి వచ్చే ఏడాది జనవరి 5 వరకు ఆన్లైన్లో అప్లికేషన్లను తీసుకోనున్నారు. 34 విభాగాల్లో నియామకాలు చేయనున్నారు. 18 నుంచి 44 ఏళ్ల లోపు వారిని మాత్రమే అర్హులుగా ప్రకటించారు.
READ MORE