వైద్యారోగ్యశాఖలో ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన మెడికల్ బోర్డు

వైద్యారోగ్యశాఖలో మరో 1147 మంది డాక్టర్లను నియమించనున్నారు.

Update: 2022-12-06 13:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యారోగ్యశాఖలో మరో 1147 మంది డాక్టర్లను నియమించనున్నారు. ప్రభుత్వ మెడికల్​కాలేజీల్లో అసిస్టెంట్​ప్రొఫెసర్లను తీసుకోనున్నారు. ఈ మేరకు మెడికల్​ హెల్త్ సర్వీసెస్​రిక్రూట్ మెంట్​బోర్డు మంగవారం ఓ ప్రకటనను రిలీజ్​చేసింది. ఈనెల 20 నుంచి వచ్చే ఏడాది జనవరి 5 వరకు ఆన్​లైన్‌లో అప్లికేషన్లను తీసుకోనున్నారు. 34 విభాగాల్లో నియామకాలు చేయనున్నారు. 18 నుంచి 44 ఏళ్ల లోపు వారిని మాత్రమే అర్హులుగా ప్రకటించారు.

READ MORE

ఏపీ వైద్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ 

Tags:    

Similar News