చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు.. 20 లక్షల క్యాష్, 25 తులాల గోల్డ్ సీజ్

రూరల్ పరిధిలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా టూ వీలర్‌పై విజయవాడ వైపుకు వెళ్తున్న వ్యక్తిని అనుమాదస్పదంగా తనిఖీ చేశారు.

Update: 2024-04-29 06:44 GMT

దిశ, ఖమ్మం రూరల్: రూరల్ పరిధిలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా టూ వీలర్‌పై విజయవాడ వైపుకు వెళ్తున్న వ్యక్తిని అనుమాదస్పదంగా తనిఖీ చేశారు. వ్యక్తి శరీరభాగంలో రెండు చొక్కాలు తొడుక్కొని దానికి జేబులు కుట్టిoచి దాంట్లో  20. 50 లక్షల నగదను దాచాడు. రూరల్ సీ ఐ రాజిరెడ్డి ఆ వ్యక్తిని తనిఖీ చేసి ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇంకా ఇతని వద్దనున్న మరో 25 తులాల బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తిని పోలీసులు విజయవాడకు చెందిన వ్యాపారిగా గుర్తించినట్లు సమాచారం.

Similar News