బ్రేకింగ్ న్యూస్.. విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Update: 2022-03-12 12:56 GMT

దిశ, కాటారం: పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో పాఠశాలలకు వేసవి ప్రణాళికను విద్యాశాఖ ప్రకటించింది. 16వ తేదీ నుండి ఏప్రిల్ 23వ తేదీ వరకు రాష్ట్రంలో ఒంటిపూట బడులను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఇందుకు గాను పాఠశాలల పని వేళల్లో మార్పులు చేసింది. ఉదయం 7:45 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నియమిత వేళల నిబంధనలను మార్చారు. జూన్ 12వ తేదీ నుండి నూతన అకాడమిక్ విద్యా సంవత్సరం మొదలు కానుంది.

Tags:    

Similar News