CM jagan: ఢిల్లీకి చేరుకున్న సీఎం జగన్

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం 4.45 కు ప్రధాని మోదీతో

Update: 2022-04-05 09:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం 4.45 కు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా అంశాలపై మోదీతో చర్చించనున్నారు. అనంతరం రాత్రి 9 గంటలకు అమిత్ షాతో భేటీ కానున్నారు. రేపు ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు గజేంద్రసింగ్ షెకావత్ ను కలవనున్నారు. రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే జగన్ ఉండే అవకాశముంది. 

Tags:    

Similar News