సుందిళ్ల టూ వరద కాల్వ… టీఎంసీ ఎత్తిపోత

దిశ, న్యూస్‌బ్యూరో: కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా సుందిళ్ల నుంచి వరద కాల్వ వరకు ఒక్క టీఎంసీని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుందిళ్ల నుంచి ఎల్లంపల్లి అక్కడ నుంచి నంది, గాయత్రి నుంచి వరద కాల్వకు ఎత్తిపోయనున్నారు. దీంతో వీటి పరిధిలోని చెరువులకు నీటిని తరలించనున్నారు. దీనిలో భాగంగా గురువారం సాయంత్రం నందిలో ఒక పంపు, రాత్రి వరకు గాయత్రిలో ఒక పంపును అధికారులు ప్రారంభించారు.

Update: 2020-07-02 09:13 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా సుందిళ్ల నుంచి వరద కాల్వ వరకు ఒక్క టీఎంసీని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుందిళ్ల నుంచి ఎల్లంపల్లి అక్కడ నుంచి నంది, గాయత్రి నుంచి వరద కాల్వకు ఎత్తిపోయనున్నారు. దీంతో వీటి పరిధిలోని చెరువులకు నీటిని తరలించనున్నారు. దీనిలో భాగంగా గురువారం సాయంత్రం నందిలో ఒక పంపు, రాత్రి వరకు గాయత్రిలో ఒక పంపును అధికారులు ప్రారంభించారు.

Tags:    

Similar News