నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దిశ, వెబ్‎డెస్క్: దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9:46 గంటల సమయంలో సెన్సెక్స్‌ 154 పాయింట్ల నష్టంతో 39,459 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 50 పాయింట్లు దిగజారి 11,592 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.15 వద్ద కొనసాగుతోంది.

Update: 2020-11-01 23:36 GMT

దిశ, వెబ్‎డెస్క్: దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9:46 గంటల సమయంలో సెన్సెక్స్‌ 154 పాయింట్ల నష్టంతో 39,459 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 50 పాయింట్లు దిగజారి 11,592 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.15 వద్ద కొనసాగుతోంది.

Tags:    

Similar News