శార్దూల్ ఠాకూర్‌పై ప్రసంశలు కురిపించిన రోహిత్ శర్మ

న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను భారత్ 3-0 కైవసం చేసుకుంది.

Update: 2023-01-25 03:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను భారత్ 3-0 కైవసం చేసుకుంది. మూడో వన్డేలో టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు చేసినందుకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. ఈ సందర్భంగా టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. "జనం అతన్ని జట్టులో మాంత్రికుడు అని పిలుస్తారు. అతను వచ్చి జుట్టుకు కావలసిన డెలివరీ చేశాడు. శార్దూల్ భాగస్వామ్యాలను బ్రేకింగ్ చేస్తూ ఉంటాడు. అతను కొంతకాలంగా ఇందులో ప్రసిద్ధి చెందుతున్నాడు. అని రోహిత్ పేర్కొన్నాడు.

Similar News