సీఐడీ కస్టడీకి రిటైర్డ్ తహసీల్దార్

దిశ, వెబ్‌డెస్క్: రాజధాని భూకుంభకోణం కేసులో తుళ్లూరు రిటైర్డ్ తహసీల్దార్ సుధీర్ బాబును సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన్ను ఈనెల 24, 25 తేదీల్లో విచారించాలని కోర్టు సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. మరో అధికారి గుమ్మడి సురేష్ బాబు నూ అరెస్ట్ చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు.

Update: 2020-07-23 08:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాజధాని భూకుంభకోణం కేసులో తుళ్లూరు రిటైర్డ్ తహసీల్దార్ సుధీర్ బాబును సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన్ను ఈనెల 24, 25 తేదీల్లో విచారించాలని కోర్టు సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. మరో అధికారి గుమ్మడి సురేష్ బాబు నూ అరెస్ట్ చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News