అమర జవాన్లకు నివాళ్లు…

        పుల్వామా ఘటనలో మృతి చెందిన భారత దేశ సైనికుల ఆత్మ శాంతికోసం శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్ పాల్గొని మాట్లాడుతూ… దేశ సేవ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని భారత దేశం లౌకిక దేశం అని సర్వ మతాల వారు, విభిన్న కులాల వారు ఉన్నారని […]

Update: 2020-02-14 10:31 GMT

పుల్వామా ఘటనలో మృతి చెందిన భారత దేశ సైనికుల ఆత్మ శాంతికోసం శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్ పాల్గొని మాట్లాడుతూ… దేశ సేవ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని భారత దేశం లౌకిక దేశం అని సర్వ మతాల వారు, విభిన్న కులాల వారు ఉన్నారని దేశ సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి యువకుడిది అని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News