ఘట్టమనేని రాధాకృష్ణ రూ.2 లక్షల విరాళం

దిశ, మేడ్చల్: కరోనా నియంత్రణకు స్వచ్ఛంద సంస్థల సేవలు ప్రశంసనీయమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం ఉప్పల్‌కు చెందిన సామాజికవేత్త ఘట్టమనేని రాధాకృష్ణ మంత్రి మాల్లారెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు 2 లక్షల రూపాయల చెక్కును రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కు అoదజేశారు.

Update: 2020-06-20 11:20 GMT

దిశ, మేడ్చల్: కరోనా నియంత్రణకు స్వచ్ఛంద సంస్థల సేవలు ప్రశంసనీయమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం ఉప్పల్‌కు చెందిన సామాజికవేత్త ఘట్టమనేని రాధాకృష్ణ మంత్రి మాల్లారెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు 2 లక్షల రూపాయల చెక్కును రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కు అoదజేశారు.

Tags:    

Similar News