తెలంగాణ వైద్యశాఖలో పదోన్నతులు

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యశాఖలో 18 మంది అధికారులకు పదోన్నతులు కల్పిస్తున్నట్టుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగంలోని అధికారులకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్సిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పదోన్నతులు పొందిన అధికారులు 5ఏళ్ల లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ను, నో డివ్స్ సర్టిఫికేట్లను అందించాల్సిందిగా సూచించారు. ఈ వివరాలన్నింటిని 3 రోజుల్లోపు కార్యాలయాలకు చేరవేయాలని తెలిపారు.

Update: 2021-07-07 12:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యశాఖలో 18 మంది అధికారులకు పదోన్నతులు కల్పిస్తున్నట్టుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగంలోని అధికారులకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్సిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పదోన్నతులు పొందిన అధికారులు 5ఏళ్ల లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ను, నో డివ్స్ సర్టిఫికేట్లను అందించాల్సిందిగా సూచించారు. ఈ వివరాలన్నింటిని 3 రోజుల్లోపు కార్యాలయాలకు చేరవేయాలని తెలిపారు.

Tags:    

Similar News