వైద్యం వికటించి నిండు గర్భిణి..

దిశ, రంగారెడ్డి: వైద్యం వికటించి నిండు గర్భిణి మృతి చెందింది. వికారాబాద్ పట్టణంలోని సద్గురు సాయిరాం హాస్పిటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. డెలవరి చేస్తున్న సమయంలో అధిక రక్తస్రావం కావడంతో గర్భిణి మజీత బేగం మృతిచెందినట్లు సమాచారం. దీంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Update: 2020-06-20 07:53 GMT

దిశ, రంగారెడ్డి: వైద్యం వికటించి నిండు గర్భిణి మృతి చెందింది. వికారాబాద్ పట్టణంలోని సద్గురు సాయిరాం హాస్పిటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. డెలవరి చేస్తున్న సమయంలో అధిక రక్తస్రావం కావడంతో గర్భిణి మజీత బేగం మృతిచెందినట్లు సమాచారం. దీంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Tags:    

Similar News