నాయిని అంత్య క్రియల్లో కంత్రిగాళ్ల చేతివాటం….

దిశ, వెబ్ డెస్క్: మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అంత్య క్రియల్లో జేబు దొంగలు తమ చేతి వాటం చూపించారు. అంత్యక్రియలకు హాజరైన దొంగలు.. అదును చూసి ప్రజా ప్రతినిధుల జేబులను కొట్టేశారు. కాగా వారిలో ఒక దొంగను పోలీసులు పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి రూ. 3వేలను పోలీసులు రికవరీ చేశారు.

Update: 2020-10-22 05:26 GMT

దిశ, వెబ్ డెస్క్:
మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అంత్య క్రియల్లో జేబు దొంగలు తమ చేతి వాటం చూపించారు. అంత్యక్రియలకు హాజరైన దొంగలు.. అదును చూసి ప్రజా ప్రతినిధుల జేబులను కొట్టేశారు. కాగా వారిలో ఒక దొంగను పోలీసులు పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి రూ. 3వేలను పోలీసులు రికవరీ చేశారు.

Tags:    

Similar News