రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు

దిశ, వెబ్‌డెస్క్: రెండో రోజు వరుసగా చమురు ధరలు పెరిగాయి. శనివారం లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 25 పైసలు చొప్పున పెరిగింది. తాజా పెంపుతో దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డుస్థాయికి చేరాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.85.70, డీజిల్ ధర రూ.75.88 ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 92.28, డీజిల్‌ రూ.82.66, కాగా, చెన్నైలో పెట్రోల్‌ లీటరుకు రూ.88.38, డీజిల్‌ రూ.82.23, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.87.11, డీజిల్‌ రూ.79.48 పెరిగింది.

Update: 2021-01-22 23:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: రెండో రోజు వరుసగా చమురు ధరలు పెరిగాయి. శనివారం లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 25 పైసలు చొప్పున పెరిగింది. తాజా పెంపుతో దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డుస్థాయికి చేరాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.85.70, డీజిల్ ధర రూ.75.88 ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 92.28, డీజిల్‌ రూ.82.66, కాగా, చెన్నైలో పెట్రోల్‌ లీటరుకు రూ.88.38, డీజిల్‌ రూ.82.23, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.87.11, డీజిల్‌ రూ.79.48 పెరిగింది.

Tags:    

Similar News