వినాయక నిమజ్జనంలో అపశృతి..

దిశ, వెబ్‌డెస్క్ : వినాయక చవితి పండుగ రోజున ఏపీలోని విజయనగరం జిల్లాలో అపశృతి చోటుచేసుకుంది. గణపతి పూజ నిర్వహించిన అనంతరం నిమజ్జనం కోసం రిజర్వాయర్‌కు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవ శాత్తు అందులో పడి మృతిచెందాడు. ఈ ఘటన జిల్లాలోని కురుపాం మండలం గుజ్జువాయ్ దగ్గర శనివారం వెలుగులోకివచ్చింది. గణపతి నవరాత్రులు ప్రారంభమైన మొదటిరోజు ఆ ఇంట్లో అందరూ సంతోషంగా పూజలు జరిపారు. అదేరోజు సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకోవడంతో వారంతా కన్నీరుమున్నీరయ్యారు.

Update: 2020-08-22 09:49 GMT

దిశ, వెబ్‌డెస్క్ : వినాయక చవితి పండుగ రోజున ఏపీలోని విజయనగరం జిల్లాలో అపశృతి చోటుచేసుకుంది. గణపతి పూజ నిర్వహించిన అనంతరం నిమజ్జనం కోసం రిజర్వాయర్‌కు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవ శాత్తు అందులో పడి మృతిచెందాడు.

ఈ ఘటన జిల్లాలోని కురుపాం మండలం గుజ్జువాయ్ దగ్గర శనివారం వెలుగులోకివచ్చింది. గణపతి నవరాత్రులు ప్రారంభమైన మొదటిరోజు ఆ ఇంట్లో అందరూ సంతోషంగా పూజలు జరిపారు. అదేరోజు సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకోవడంతో వారంతా కన్నీరుమున్నీరయ్యారు.

Tags:    

Similar News