బ్రేకింగ్ న్యూస్.. ఏసీబీకి పట్టుబడ్డ పెద్దపల్లి ఆర్డీఓ

దిశ, పెద్దపల్లి: ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సేవలు అందించాల్సిన అధికారులు లంచం తీసుకోందే పని చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇలా అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు అదును చూసి ఆయా కార్యాలయాల్లో దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం పెద్దపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శంకర్‌ను కొద్దిసేపటి క్రితం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అవినీతికి పాల్పడుతుండగా పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో వివరాలు వెల్లడి కానున్నాయి.

Update: 2021-11-30 06:06 GMT

దిశ, పెద్దపల్లి: ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సేవలు అందించాల్సిన అధికారులు లంచం తీసుకోందే పని చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇలా అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు అదును చూసి ఆయా కార్యాలయాల్లో దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం పెద్దపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శంకర్‌ను కొద్దిసేపటి క్రితం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అవినీతికి పాల్పడుతుండగా పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో వివరాలు వెల్లడి కానున్నాయి.

Tags:    

Similar News