బీజేపీ విజయం వెనకున్నది వాళ్లే : పవన్

దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీలో మంచి నాయకత్వం బలపడిందని అన్నారు. గ్రేటర్ ఎన్నికలను మాములు ఎన్నికల్లా కాకుండా విశ్వనగర ఎన్నికలుగా కమలం పార్టీ భావించిందని, అందుకే కేంద్ర నాయకత్వం వచ్చి ప్రచారం చేసిందని వెల్లడించారు. కాగా, బీజేపీ గెలుపులో జనసేన కార్యకర్తలు కీలక పాత్ర పోషించారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

Update: 2020-12-05 01:00 GMT

దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీలో మంచి నాయకత్వం బలపడిందని అన్నారు. గ్రేటర్ ఎన్నికలను మాములు ఎన్నికల్లా కాకుండా విశ్వనగర ఎన్నికలుగా కమలం పార్టీ భావించిందని, అందుకే కేంద్ర నాయకత్వం వచ్చి ప్రచారం చేసిందని వెల్లడించారు. కాగా, బీజేపీ గెలుపులో జనసేన కార్యకర్తలు కీలక పాత్ర పోషించారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News