ఖమ్మంలో కోవిడ్ పరీక్షా కేంద్రం ప్రారంభం

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాధి నిర్ధారణ ట్రూ నాట్ పరీక్షా కేంద్రాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం ఖమ్మం మమత జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రం, ప్రత్యేక వార్డును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ […]

Update: 2020-07-31 01:57 GMT

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాధి నిర్ధారణ ట్రూ నాట్ పరీక్షా కేంద్రాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం ఖమ్మం మమత జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రం, ప్రత్యేక వార్డును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, ఉన్నతాధికారులు తదితరుల పాల్గొన్నారు.66

Tags:    

Similar News