ఏపీలో కొనసాగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్..

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్‌ జరగనున్నట్టు అధికారులు వెల్లడించారు. 515 జడ్పీటీసీలు, 7,220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. అయితే, 126 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.  

Update: 2021-04-07 21:32 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్‌ జరగనున్నట్టు అధికారులు వెల్లడించారు. 515 జడ్పీటీసీలు, 7,220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. అయితే, 126 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.

 

Tags:    

Similar News