పోలీసులపై నారా సీరియస్

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి జగన్ పై తీవ్రంగా ఫైరయ్యారు. దళితులపై జరుగుతన్న దాడులు ఖండించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. శ్రీకాకుళంలో దళిత యువకుడిపై సీఐ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జగన్ పాలనలో దళితులకు జీవించే హక్కు లేదా అని ప్రశ్నించారు. ప్రజలను హింసిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామన్నారు.

Update: 2020-08-04 23:35 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి జగన్ పై తీవ్రంగా ఫైరయ్యారు. దళితులపై జరుగుతన్న దాడులు ఖండించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. శ్రీకాకుళంలో దళిత యువకుడిపై సీఐ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జగన్ పాలనలో దళితులకు జీవించే హక్కు లేదా అని ప్రశ్నించారు. ప్రజలను హింసిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామన్నారు.

Tags:    

Similar News