ప్రాణం తీసిన అధిక వడ్డీ..

దిశ, వెబ్‌డెస్క్ : అధిక వడ్డీ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తీసుకున్న రుణంపై అధిక వడ్డీ చెల్లించాలని వ్యాపారుల నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెందిన నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా ఉప్పలపాడులో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Update: 2020-12-11 23:36 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అధిక వడ్డీ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తీసుకున్న రుణంపై అధిక వడ్డీ చెల్లించాలని వ్యాపారుల నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెందిన నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటన గుంటూరు జిల్లా ఉప్పలపాడులో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News