‘అరాచక పాలనపై మనోధైర్యంతో ముందుకు వెళదాం’

దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ నేతలు ఎవరూ భావోద్వేగానికి గురి కావొద్దని ఆ పార్టీ అధినేత చంద్రబాబు కోరారు. అరాచక పాలనపై మనోధైర్యంతో ముందుకు వెళదామని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. టీడీపీ కార్యకర్త నాగేంద్ర ఆత్మహత్య బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కలసికట్టుగా పోరాడుదామని నేతలతో ఆయన అన్నారు.

Update: 2021-02-16 00:18 GMT

దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ నేతలు ఎవరూ భావోద్వేగానికి గురి కావొద్దని ఆ పార్టీ అధినేత చంద్రబాబు కోరారు. అరాచక పాలనపై మనోధైర్యంతో ముందుకు వెళదామని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. టీడీపీ కార్యకర్త నాగేంద్ర ఆత్మహత్య బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కలసికట్టుగా పోరాడుదామని నేతలతో ఆయన అన్నారు.

Tags:    

Similar News