ఆమె విచారణకు హాజరుకాలేదు

దిశ, అమరావతి బ్యూరో: ఎమ్మెల్సీ పోతుల సునీత అనర్హత పిటిషన్ పై గురువారం విచారణ జరిగింది. మండలి చైర్మన్ నవాజ్ షరీఫ్ ఆన్ లైన్ ద్వారా విచారణ చేపట్టారు. అయితే ఈ విచారణకు సునీత హాజరుకాలేదు. ఆమె తరపు న్యాయవాది విచారణలో పాల్గొన్నారు. దీంతో విచారణ మరోసారి వాయిదా పడింది.

Update: 2020-07-02 02:34 GMT

దిశ, అమరావతి బ్యూరో: ఎమ్మెల్సీ పోతుల సునీత అనర్హత పిటిషన్ పై గురువారం విచారణ జరిగింది. మండలి చైర్మన్ నవాజ్ షరీఫ్ ఆన్ లైన్ ద్వారా విచారణ చేపట్టారు. అయితే ఈ విచారణకు సునీత హాజరుకాలేదు. ఆమె తరపు న్యాయవాది విచారణలో పాల్గొన్నారు. దీంతో విచారణ మరోసారి వాయిదా పడింది.

Tags:    

Similar News