ఎమ్మెల్సీ మాధవ్‌ను అడ్డుకున్న పోలీసులు

దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని పరవాడ పారిశ్రామికవాడలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో మంగళవారం గ్యాస్ లీకైనా సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌తో పాటు సీపీఐ నేత నాని కంపెనీనీ పరిశీలించేందుకు వెళ్లారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రికత్త చోటుచేసుకుంది. కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో కంపెనీ వద్ద ఎవరు గుమిగూడకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.

Update: 2020-06-30 08:07 GMT

దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని పరవాడ పారిశ్రామికవాడలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో మంగళవారం గ్యాస్ లీకైనా సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌తో పాటు సీపీఐ నేత నాని కంపెనీనీ పరిశీలించేందుకు వెళ్లారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రికత్త చోటుచేసుకుంది. కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో కంపెనీ వద్ద ఎవరు గుమిగూడకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.

Tags:    

Similar News