వరద ప్రభావిత కాలనీల్లో పర్యటించిన ఎమ్మెల్యే

దిశ, పటాన్‌చెరు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ధాటికి గురైన కృషి డిఫెన్స్ కాలనీలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో సహాయ కార్యక్రమాలను చేపడుతున్న అధికారులతో సమీక్షించారు. గత రెండు రోజుల నుంచి కాలనీవాసులకు నిత్యావసర సరుకులు, మంచినీళ్లను ఎప్పటికప్పుడు అందించినట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వెంట టీఆర్ఎస్ నేతలు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

Update: 2020-10-16 08:37 GMT

దిశ, పటాన్‌చెరు:
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ధాటికి గురైన కృషి డిఫెన్స్ కాలనీలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో సహాయ కార్యక్రమాలను చేపడుతున్న అధికారులతో సమీక్షించారు. గత రెండు రోజుల నుంచి కాలనీవాసులకు నిత్యావసర సరుకులు, మంచినీళ్లను ఎప్పటికప్పుడు అందించినట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వెంట టీఆర్ఎస్ నేతలు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News