ఏ సమస్య వచ్చినా.. వెంటనే నాకు చెప్పండి : ఎమ్మెల్యే హరిప్రియ

దిశ, ఇల్లందు: కరోనా సోకి హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్న జర్నలిస్టు శ్రావణ్‌రెడ్డిని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రావణ్ రెడ్డి యోగక్షేమాలను, ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఏ సమస్య వచ్చినా తనకు వెంటనే తెలియజేయాలని భరోసా ఇచ్చారు. ఈ పరామర్శలో ఆమె వెంట గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ హరిసింగ్ నాయక్, టీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు బర్మావత్ సీతారాం నాయక్, తదితరులు […]

Update: 2021-06-13 06:23 GMT

దిశ, ఇల్లందు: కరోనా సోకి హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్న జర్నలిస్టు శ్రావణ్‌రెడ్డిని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రావణ్ రెడ్డి యోగక్షేమాలను, ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఏ సమస్య వచ్చినా తనకు వెంటనే తెలియజేయాలని భరోసా ఇచ్చారు. ఈ పరామర్శలో ఆమె వెంట గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ హరిసింగ్ నాయక్, టీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు బర్మావత్ సీతారాం నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News