వనప్రవేశానికి వేళాయే

       మేడారం మహాజాతర నేటితో ముగియనుంది. సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లు సాయంత్రం 5 గంటలకు వనప్రవేశం చేయనున్నారు. వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. జాతర చివరి రోజు కావడంతో వనదేవతలను పలువురు ప్రముఖులు దర్శించుకోనున్నారు. భక్తులు భారీ సంఖ్యలో వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.

Update: 2020-02-07 22:40 GMT

మేడారం మహాజాతర నేటితో ముగియనుంది. సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లు సాయంత్రం 5 గంటలకు వనప్రవేశం చేయనున్నారు. వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. జాతర చివరి రోజు కావడంతో వనదేవతలను పలువురు ప్రముఖులు దర్శించుకోనున్నారు. భక్తులు భారీ సంఖ్యలో వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.

Tags:    

Similar News