అంజన్​బాయ్​ ‘కై సే హై’.. పరామర్శించిన మాణిక్కమ్​ ఠాగూర్​

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనాతో బాధపడుతూ జూబ్లీహిల్స్​ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మాజీ ఎంపీ అంజన్​కుమార్​ యాదవ్​ ను ఏఐసీసీ ఇంచార్జీ  పరామర్శించారు. శనివారం ఆసుపత్రికి వెళ్లిన ఠాగూర్​ ‘అంజన్​బాయ్ కైసేహై సబ్​ టీక్​ హో జాయిగే’ అంటూ ఆత్మీయంగా పలకరించారు. ప్రజా సమస్యల కోసం నిత్యం పోరాడే అంజన్​ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జి కార్యదర్శి శ్రీ బోసురాజు, తదితర కాంగ్రెస్​ నాయకులు ఉన్నారు.

Update: 2021-09-18 09:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనాతో బాధపడుతూ జూబ్లీహిల్స్​ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మాజీ ఎంపీ అంజన్​కుమార్​ యాదవ్​ ను ఏఐసీసీ ఇంచార్జీ పరామర్శించారు. శనివారం ఆసుపత్రికి వెళ్లిన ఠాగూర్​ ‘అంజన్​బాయ్ కైసేహై సబ్​ టీక్​ హో జాయిగే’ అంటూ ఆత్మీయంగా పలకరించారు. ప్రజా సమస్యల కోసం నిత్యం పోరాడే అంజన్​ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జి కార్యదర్శి శ్రీ బోసురాజు, తదితర కాంగ్రెస్​ నాయకులు ఉన్నారు.

Tags:    

Similar News